మైనర్ బాలికపై 2 నెలల పాటు సామూహిక అత్యాచారం

15194చూసినవారు
మైనర్ బాలికపై 2 నెలల పాటు సామూహిక అత్యాచారం
రాజస్థాన్ లోని బన్స్వారాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పటాన్ ప్రాంతంలో ఓ మైనర్‌ బాలికను 2 నెలల పాటు బందీగా ఉంచి సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఇంట్లో పడేశారు. తీవ్రంగా గాయపడిన బాలిక 4 రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్.. దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్