ప్రధాని మోదీపై దాఖలైన ప్రైవేట్ పిటిషన్

74చూసినవారు
ప్రధాని మోదీపై దాఖలైన ప్రైవేట్ పిటిషన్
ప్రధాని నరేంద్ర మోదీపై బెంగళూరులోని కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. ప్రధాని నరేంద్ర మోదీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రైవేట్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో సంపద పునఃపంపిణీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్