ఇవాళ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం

62చూసినవారు
ఇవాళ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం
పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శుక్రవారం ఎగువ, దిగువ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకుర్, రాజ్యసభలో బీజేపీ సభ్యుడు సుధాంశు త్రివేది ధన్యవాద తీర్మానాలను విడివిడిగా ప్రవేశపెట్టనున్నారు. దీనిపై జరిగే చర్చకు లోక్‌సభలో జూలై 2న, రాజ్యసభలో జూలై 3న ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్