VIDEO: రోహిత్ శర్మ ఎమోషనల్

79చూసినవారు
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో గెలిచి భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరింది. భారత క్రికెటర్లు ఫైనల్ చేరిన ఉత్సాహంలో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో డగౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కోహ్లితో సహా సహచర క్రికెటర్లు రోహిత్‌ను భుజం తట్టారు. ఐసీసీ టోర్నీలలో 27 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా రోహిత్ 24 మ్యాచ్‌లలో గెలిపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్