ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని

77చూసినవారు
ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని
ఐఐటీ ఖరగ్‌పూర్ నాలుగో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌లో సోమవారం ఉరివేసుకుని మృతి చెందింది. ఉదయం సరోజినీ నాయుడు హాస్టల్ హాల్ పైకప్పుకు యువతి ఉరివేసుకుని కనిపించడంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. విద్యార్థిని దేవికా పిళ్లై (21)గా సీనియర్ పోలీసు అధికారి గుర్తించినట్లు తెలిపారు. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ మరణంపై కేసు నమోదు చేసూకకొని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్