బొగ్గుల మీద కాల్చిన వంటలను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం: నిపుణులు

50చూసినవారు
బొగ్గుల మీద కాల్చిన వంటలను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం: నిపుణులు
బొగ్గుల మీద కాల్చిన వంటలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పొయ్యి మీద కాల్చిన వాటిన తినడం వల్ల క్యాన్సర్‌ వస్తుంది. అలాగే వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకే జంక్ ఫుడ్స్, మాసాలా ఫుడ్, కాల్చిన ఆహారాలను అసలు తినొద్దు. అయితే ఎక్కువగా ఉడికించిన కూరగాయలు, ఉడికించిన మాంసాన్ని తింటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్