తిరుపతిలో అద్భుత దృశ్యం

70చూసినవారు
తిరుపతిలో అద్భుత దృశ్యం
ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 80 వేల ఏళ్ల తరవాత అరుదైన తోకచుక్క మెరిసింది. అక్టోబర్ మొదటి వారంలో భారత్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇది కనిపించింది. అక్టోబర్ 12-24 మధ్య కాలంలో భూమికి అత్యంత దగ్గరగా రానుంది. తాజాగా ఏపీలోనూ తిరుపతిలో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డాక్టర్ అవినాశ్ ముక్కామల ఈ ఫొటోలు తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్