కీసరలో యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

2591చూసినవారు
కీసరలో యాక్సిడెంట్.. విద్యార్థి మృతి
HYD శివారు కీసర పరిధిలో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. CMR కాలేజీలో బీటెక్ చదువుతున్న అనిరుధ్ క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కు బుల్లెట్ బైక్ పై వెళుతున్నాడు. ఈ క్రమంలో కీసర పరిధి కుందన్ పల్లి-గోధుమకుంట మార్గంలో ఓ ఆటో ట్రాలీ, బుల్లెట్ బైక్ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. హెల్మెట్ లేకపోవడంతో అనిరుధ్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు.

ట్యాగ్స్ :