జన సంద్రోహంగా మారిన ఆదిలాబాద్

60చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మంగళవారం రాత్రి జన సంద్రోహంగా మారింది. గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలను వీక్షించడానికి పట్టణంతో పాటు ఆయా మండలంలోని గ్రామాల నుండి భక్తులు, ప్రజలు బారులు తీరారు. స్థానిక వినాయక్ చౌక్, కుమార్ పేట్, అశోక్ రోడ్, దేవిచంద్ చౌక్ , గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ తదితర ప్రాంతాలలో ప్రజల సందడి నెలకొంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్