అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

19835చూసినవారు
ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్