ఓవైసీ కు మద్దతుగా జిల్లా నేతల ప్రచారం

80చూసినవారు
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కి మద్దతుగా ఆ పార్టీ అదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, సీనియర్ నాయకులు షకీల్ అహ్మద్ తో పాటు తదితరులు ప్రచారం నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ లోని సంతోష్ నగర్ డివిజన్లో కలిసి అసదుద్దీన్ ఓవైసీ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుండి ఓవైసీ భారీ మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్