కొమురం భీమ్ వర్ధంతి విజయవంతం చేయాలి

62చూసినవారు
కొమురం భీమ్ వర్ధంతి విజయవంతం చేయాలి
కొమురంభీం జిల్లాలోని కెరమెరి మండలం జోడె ఘాట్ లో గల మ్యూజియం హాల్ లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దౌత్రె, 29 శాఖల అధికారులు, కమిటీ నాయకులతో కొమురం భీం వర్థంతి నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. కొమురంభీం వర్ధంతి అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు, అధికారులున్నారు.

సంబంధిత పోస్ట్