కార్మికుల ఆరోగ్యం పై సింగరేణి యాజమాన్యం దృష్టి

68చూసినవారు
కార్మికుల ఆరోగ్యం పై సింగరేణి యాజమాన్యం దృష్టి
సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుందని ఖైరీ గూడా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి నరేందర్, మేనేజర్ శంకర్ నాయక్ తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో నూతనంగా వాటర్ స్ప్రే యంత్రాన్ని ప్రారంభించారు. నూతన యంత్రంతో రోడ్లపై డస్ట్ నిర్మించుటకు వాడుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్