ముగిసిన క్రికెట్ పోటీలు..!

1706చూసినవారు
ముగిసిన క్రికెట్ పోటీలు..!
తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నిర్వహించిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. మంగళవారం తుది పోరు గుడిహత్నూర్, రామాయి జట్ల మధ్య జరగగా గుడిహత్నూర్ విజయం సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ద్వితీయ స్థానంలో రామాయి జట్టు నిలవగా. విజేతలకు తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి నగదు బహుమతి తో పాటు కప్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మొట్టే కిరణ్ తో పాటు క్రీడాకారులు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్