అడుగంటిన ప్రాజెక్టు ఆందోళనలో రైతులు

1569చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డడి మత్తడి వాగు ప్రాజెక్టులోని నీరంతా అడుగంటి పోయింది. వందల ఎకరాలు గల ఆయకట్టు అడుగంటి పోవడంతో తాంసి, భీంపూర్, జైనథ్ మండల్లాలోని పలు గ్రామాల రైతులు సైతం ఈ ప్రాజెక్టుపై ఆశలతో జొన్న, వేరు శనగ, నువ్వు, తదితర కూరగాయల పంటల వేసుకోగా ప్రస్తుతం నీరు ప్రాజెక్టు లేకుండా కాళీగా దర్శనం ఇవ్వడంతో వేసిన పంటలు చేతికి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్