61వ రోజుకు చేరిన జేఏసీ నాయకుల రిలే దీక్ష

57చూసినవారు
61వ రోజుకు చేరిన జేఏసీ నాయకుల రిలే దీక్ష
దిలావార్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా జేఏసీ నాయకులు చేపట్టిన రిలే దీక్ష శనివారం నాటికి 61వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలల నుండి దీక్ష చేపట్టిన ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆపకపోతే దీక్ష తీవ్రతరం చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్