మోదీతో అకీరా.. రేణు దేశాయ్ భావోద్వేగం

85చూసినవారు
మోదీతో అకీరా.. రేణు దేశాయ్ భావోద్వేగం
పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో ‘నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్‌ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని, తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్‌ ఉందని చెప్పాడు’ అని ఆమె రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్