ఏపీలో హింసా రాజకీయాలు

55చూసినవారు
ఏపీలో హింసా రాజకీయాలు
కౌంటింగ్ అయ్యాక ఏపీలో బిహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ గూండాలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. హింస కోసమే అధికారంలోకి వచ్చినట్లు వారి ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్