మందు బాబులకు అలర్ట్

59చూసినవారు
మందు బాబులకు అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, పబ్‌లు, కల్లు కాంపౌండ్లు మూసేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించారు. దీంతో మరికొన్ని గంటలు మాత్రమే మద్యం అమ్మకాలు జరగనున్నాయి.