తెలంగాణలో ఓటేసిన అల్లు అర్జున్, ఎన్టీఆర్

51345చూసినవారు
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా పలువురు సెలబ్రెటీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హీరో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ లో ఓటేశారు. ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కాగా ఓబుల్ రెడ్డి స్కూల్ లో హీరో ఎన్టీఆర్ భార్య ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్