ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి: పవన్ కళ్యాణ్

59చూసినవారు
ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి: పవన్ కళ్యాణ్
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారందరిని అభినందించారు. మరింత బాధ్యతతో మనమంతా కలిసి పనిచేయాలని సూచించారు. మనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్