న‌క్స‌ల్స్‌కు అమిత్ షా వార్నింగ్‌ (Video)

67చూసినవారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. న‌క్స‌ల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఛత్తీస్‌ఘ‌డ్‌లో న‌క్స‌ల్ హింస‌తో లింకున్న 55 మంది బాధితుల‌ను ఉద్దేశించి ఆయ‌న త‌న నివాసంలో మాట్లాడారు. ఆయుధాల‌ను వ‌దిలిపెట్టాల‌ని ఆయ‌న కోరారు. హింస‌ను వీడి ఆయుధాలు అప్ప‌గించాలని, న‌క్స‌ల్స్ స‌రెండ‌ర్ కావాల‌ని ఆయ‌న తెలిపారు. ఒక‌వేళ న‌క్స‌ల్స్ లొంగిపోని ప‌క్షంలో.. ఎరివేత ఆప‌రేష‌న్ ముమ్మ‌రంగా చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్