పేదలకు పెరిగిన పింఛన్లు

73చూసినవారు
పేదలకు పెరిగిన పింఛన్లు
రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులున్నారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు పింఛను పంపిణీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.3 వేలు ఇవ్వగా, ఎన్డీయే సర్కారు రూ.4 వేలు ఇస్తూ లబ్ధిదారుల మెప్పు పొందుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్