11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపారు

1064చూసినవారు
11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపారు
తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికపై తోటి సన్నిహితులు అత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మధురై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ లోగనాథన్ తెలిపారు. నిందితుడు అత్యంత సన్నిహితుడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్