‘మోదీ పర్యటనతో లక్షద్వీప్‌కు పెరిగిన పర్యాటకులు’

57చూసినవారు
‘మోదీ పర్యటనతో లక్షద్వీప్‌కు పెరిగిన పర్యాటకులు’
లక్షద్వీప్‌ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారని అక్కడి పర్యాటక శాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ తాజాగా వెల్లడించారు. ‘డిసెంబర్‌ 2023లో లక్షద్వీప్‌ దీవులను మోదీ సందర్శించారు. ఆయన పర్యటనతో లక్షద్వీప్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయ, విదేశీ పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్