ఎన్నికల ముందు ఆసక్తిరేపుతున్న టీజర్

80చూసినవారు
టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా గ్యాప్ తరువాత ప్రతినిధి 2 సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. 'వచ్చి ఓటేయండి, లేదా దేశం వదిలి వెళ్లిపోండి, లేదా చచ్చిపోండి' వంటి డైలాగ్ లతో టీజర్ ఆకట్టుకుంటోంది. త్వరలో ఎన్నికలు వస్తున్న సమయంలో ఇలాంటి పొలిటికల్ టీజర్ రావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్