మేమే రాజీనామ చేస్తాం: వాలంటీర్లు

561చూసినవారు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర పంచాయతీ పరిధిలో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న బొడ్డ శ్రీలత, మల్ల అశ్విని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సి విజిల్ యాప్ లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సదరు వాలంటీర్లు.. తమను సస్పెండ్ చేయక్కర్లేదని, తామే రాజీనామా చేస్తామని ప్రకటించారు. జగనన్నను ఎన్నికల్లో గెలిపించుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్