ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. కమలం పార్టీకి సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.