ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో గతంలో ఒక డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు గుర్తించగా.. తాజాగా మరో మృతదేహాన్ని గుర్తించాయి. కాళ్లు, చేతులు కనిపించడంతో తవ్వకాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని వెలికితీయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంకా అరుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.