బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి

71చూసినవారు
బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి
బిహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోవడం కలకలం రేపుతోంది. తాజాగా బిహార్‌లోని గయలో గుల్‌స్కారీ నదిపై నిర్మించిన మరో వంతెన ఇవాళ కూలిపోయింది. భగవతి గ్రామాన్ని, శర్మ గ్రామాన్ని కలుపుతూ పాఠశాల విద్యార్థులకు కీలక మార్గంగా ఈ బ్రిడ్జి ఉపయోగపడింది. మొత్తంగా బిహార్‌లో గత కొన్ని వారాలుగా దాదాపు 17 వరకు వంతెనలు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూలిపోయాయి.

సంబంధిత పోస్ట్