రతన్ టాటాకు నివాళులర్పించిన ఏపీ కేబినెట్

73చూసినవారు
రతన్ టాటాకు నివాళులర్పించిన ఏపీ కేబినెట్
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభ‌మైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమావేశం కొన‌సాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నివాళులర్పించారు. ఇక, అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్