గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం

73చూసినవారు
గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం
తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ, SRCL- నాగుల సత్యనారాయణగౌడ్, KRMR- సత్తు మల్లయ్య, RR- ఎ.మధుసూధన్ రెడ్డి, వనపర్తి - జి.గోవర్ధన్, SRD- గొల్ల అంజయ్య, KMD- మద్ది చంద్రకాంత్ రెడ్డి, MDK- సుహాసినిరెడ్డి, నారాయణ్‌పేట్- వి.విజయ్ కుమార్, నాగర్ కర్నూల్- జి.రాజేందర్, VKB- శేరి రాజేశ్ రెడ్డి,
MBNR- మల్లు నరసింహారెడ్డి, గద్వాల- నీలి శ్రీనివాసులు నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్