ప్రధాని మోదీకి ఆర్చర్ శీతల్ దేవి ప్రత్యేక బహుమతి (వీడియో)

58చూసినవారు
పారిస్ పారాలింపిక్ అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక విజేత ఆర్చర్ శీతల్ దేవి తన కాలుతో తన జెర్సీపై సంతకం చేసి మోదీకి బహుమతిగా ఇచ్చింది. దాన్ని స్వీకరించిన ఆయన శీతల్ దేవిను ఆశీర్వదించారు. శీతల్ దేవి రెండు చేతులు లేకపోయినా కాళ్లతో ఆర్చరీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్