వైసీపీ నేత అంబటి మురళికి నోటీసులు

85చూసినవారు
వైసీపీ నేత అంబటి మురళికి నోటీసులు
వైసీపీ నేత అంబటి మురళికి ఏపీ కాలుష్య మండలి అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులో అంబటి మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్‌కు అనుమతులు లేకుండా 20 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని తెలిపారు. అప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్