ప్రతిరోజు చాలా మంది వేడి నీటిని తాగుతుంటారు. అయితే వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్లన రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని నీరు బయటకు పోయి.. కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. ఇంకా మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో పాటుగా రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. కొంతమందిలో పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు.