బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై శబరి సంచలన వ్యాఖ్యలు

142985చూసినవారు
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై శబరి సంచలన వ్యాఖ్యలు
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి కుటుంబానికి అసలు రాజకీయ వారసురాలిని తానే అంటూ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో రెండు పోస్టులు, యూట్యూబ్‌లో రెండు డైలాగులు కొట్టినంత మాత్రానా బైరెడ్డికి వారసులు కాలేరంటూ శబరి వ్యాఖ్యానించారు. మినీ కోనసీమను తలపించే నంద్యాల పార్లమెంట్‌లో కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్