ఏపీ బీజేపీ అభ్యర్థులు వీరే?

7322చూసినవారు
ఏపీ బీజేపీ అభ్యర్థులు వీరే?
టీడీపీ, జనసేన పొత్తుతో బీజేపీకి కేటాయించిన 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధం చేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసినట్లు సమాచారం. అనకాపల్లి-సీఎం రమేష్, అరకు-కొత్తపల్లి గీత, రాజమండ్రి-పురందేశ్వరి, నరసాపురం-గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్