అయోధ్య రాములోరికి తొలి హారతి

12650చూసినవారు
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఐదు శతాబ్ధాల తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యలో కొలువుదీరాడు. రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ రామ్‌లల్లాకు తొలిసారిగా 108 దీపాలతో కూడిన భవ్య హారతి ఇచ్చారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.

సంబంధిత పోస్ట్