మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం

74చూసినవారు
మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ ప్రధాన మురికి కాలువలో ఓ పసికందు కొట్టుకు రావడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం దగ్గర లో ప్రధాన మురికి కాలువలో పసికందు మృతదేహం లభ్యమయ్యింది. ఆ పసికందు మృతదేహన్ని అవాంచిత గర్బంతోనే మురికి కాలువలో పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్