సైమా అవార్డ్స్‌ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘భగవంత్ కేసరి’

79చూసినవారు
సైమా అవార్డ్స్‌ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘భగవంత్ కేసరి’
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)-2024 వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రంలోని బాలయ్య నటనకు విశేష స్పందన లభించింది. వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య అలరించారు. ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా నటించిన శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, 2023లో భగవంత్ కేసరి దసరాకు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్