అద్వానీకి భారతరత్న రావడం ఆనందదాయకం: వెంకయ్య

66చూసినవారు
అద్వానీకి భారతరత్న రావడం ఆనందదాయకం: వెంకయ్య
ఎల్.కే. అద్వానీకి భారతరత్న రావడం ఆనందదాయకమని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా అద్వానీ కుమార్తె ప్రతిభకు ఫోన్‌ చేసి వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. నవభారత నిర్మాణ మార్గదర్శకుడు అద్వానీ అని వెంకయ్య నాయుడు కొనియాడారు.

సంబంధిత పోస్ట్