డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా భారత్‌మార్ట్‌

572చూసినవారు
డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా భారత్‌మార్ట్‌
భారతప్రధాని మోదీ దుబాయ్ పర్యటనలో భాగంగా ‘భారత్‌ మార్ట్‌’కు శంకుస్థాపన చేశారు. యూఏఈ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్‌లో రిటైల్, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేలా ఈ మార్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్