HDFC బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్

62చూసినవారు
HDFC బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంగ్ హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి తక్కువ విలువ చేసే ట్రాన్సాక్షన్స్‌కు ఎస్ఎమ్ఎస్ ద్వారా అలర్ట్‌లు అందించబోమని తెలిపింది. 2024 జూన్‌ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అంటే, ఇకపై రూ.100 కంటే తక్కువ చేసే చెల్లింపులపై ఎస్ఎమ్ఎస్‌లు రావు. అలాగే రూ.500 కంటే తక్కువ డిపాజిట్లకు కూడా అలర్ట్‌లు ఉండవని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్