రాముడి ఫొటోతో బిర్యానీ వ్యాపారం

72చూసినవారు
రాముడి ఫొటోతో బిర్యానీ వ్యాపారం
రాముడి ఫొటో ముద్రించిన ప్లేట్లలో బిర్యానీ వడ్డించి అమ్మడం చర్చనీయాంశం అయింది. ఢిల్లీలోని జహంగీర్​ పురిలో ఈ ఘటన వెలుగు చూసింది. హోటల్​ యజమాని రాముడి చిత్రపటం ఉన్న ప్లేట్లలో బిర్యానీ అమ్మడాన్ని భజరంగదళ్​ సభ్యులు వ్యతిరేకించారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్