ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్న బీజేపీ

56చూసినవారు
ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్న బీజేపీ
ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా దీన్ని చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు.

సంబంధిత పోస్ట్