బడ్జెట్లో బిహార్కు భారీగా వరాలు ప్రకటించింది. బిహార్లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో తెలిపారు. వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.