BREAKING: పిడుగులు పడి 11 మంది మృతి

62చూసినవారు
BREAKING: పిడుగులు పడి 11 మంది మృతి
పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కడి పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. హరిశ్చంద్రపూర్ చెందిన దంపతులు కూడా ఉన్నారు. ఎంసీసీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్