క్యాన్సర్ కేసులు ఏటా 2.5 శాతం పెరుగుతున్నాయి: జేపీ నడ్డా

71చూసినవారు
క్యాన్సర్ కేసులు ఏటా 2.5 శాతం పెరుగుతున్నాయి: జేపీ నడ్డా
దేశవ్యాప్తంగా ఏటా 2.5 శాతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. లోక్‌సభ ప్రశ్నలకు నడ్డా సమాధానమిచ్చారు. క్యాన్సర్ రోగులకు తక్కువ ధరకే వైద్యం, మందులు అందిస్తున్నాం. మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషులలో నోటి మరియు ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. ఏటా 15.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్