బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడు మృతి

52చూసినవారు
బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడు మృతి
బుల్లెట్ బండి పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. తాజాగా మరో యువకుడు చనిపోయాడు. భవానీనగర్ లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలి 10 మంది గాయపడి మొఘలురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికెన్ సెంటర్లో పని చేసే జహంగీర్ నగర్ కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్