‘షా’ పురస్కారానికి ఎంపికైన భార‌తీయ అమెరికన్‌?

84చూసినవారు
‘షా’ పురస్కారానికి ఎంపికైన భార‌తీయ అమెరికన్‌?
2024కి ఆస్ట్రానమీ విభాగంలో ప్రఖ్యాత ‘షా’ పురస్కారానికి భార‌తీయ అమెరికన్‌ శ్రీనివాస్‌ రామచంద్ర కులకర్ణి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ‘నోబెల్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’గా పిలుస్తారు. ఈయన ఇన్ఫోసిస్‌ సంస్థ సహ వ్యవస్థాపకులు సుధామూర్తికి సోదరుడు. ఈయన ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆస్ట్రానమీ, ప్లానెటరీ సైన్స్, డివిజన్‌ ఆఫ్‌ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్